Sunday, May 3, 2009

డి.పి.ఎస్. గారి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

మే డే ........

అంతర్జాతీయ కార్మిక దినోత్స్వమును దృష్టిలో ఉంచుకొని స్థానిక పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయములో రక్త దాన సిబిరమును నిర్వహించారు. ఈ కార్యక్రమములో పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయ సిబ్బంది స్వచ్ఛదంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక కర్నూలు రీజియన్ డైరెక్టరు గారైన శ్రీ. వి. రాములుగారి ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసరు శ్రీ . వెంకటయ్య గారు మరియు అసిస్టెంట్ డైరెక్టరు - నార్త్, అసిస్టెంట్ డైరెక్టరు - సౌత్, అకౌంట్స్ ఆఫీసర్లు, మార్గనిర్దే సకత్వం వహించారు.

No comments:

Post a Comment