శ్రీ. ఎన్నం ఉపేందర్ , డి.పి.ఎస్., ముంబై రీజియన్ గారు 04.05.2009 న పత్తికొండ ప్రాజెక్ట్ యారో ఆఫీసు ను విజిట్ చేసారు. పత్తికొండ పోస్ట్ ఆఫీసు లో నిర్వహిస్తున్న అనేక సేవలను పరిశీలించారు. సాంకేతిక సేవల నిర్వహణ లో పత్తికొండ పోస్ట్ ఆఫీసు మిగతా అన్ని పోస్ట్ ఆఫీసుల కన్నా ముందు ఉన్నదని కొనియాడారు. పోస్ట్ ఆఫీసు ను చక్కగా నిర్వహిస్తున్నందుకు పోస్ట్ మాస్టరుకు మరియు మిగతా తపాలా సిబ్బందికి శుభాకాంక్షలను తెలియచేసారు.
Tuesday, May 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment